రచన : Naga Sai Ramya | బ్లాగు : Kandireega.com

modi

సింగపూర్ లోని ప్రముఖ పత్రిక ది స్ట్రయిట్ టైమ్స్ సంపాదకులు భారత ప్రధాని మోడీని అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేశారు. మోడీ విధానాలు ప్రపంచ దేశాల దృష్టిని అకర్శిస్తున్నాయని పేర్కొన్నారు. పొరుగుదేశాలతో సత్సంబంధాలకై మోడీ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. మోడీ విజన్ పై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయని చెప్పుకొచ్చారు.

మోడీ ఆర్ధిక విధానాలు భారత్ ను అగ్రస్థానంలో తప్పక నిలబెడతాయని జోస్యం చెప్పారు.... పూర్తిటపా చదవండి...

View the Original article