రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

కృష్ణా జిల్లా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ స్వామి ఆలయంలో హనుమద్ వ్రతం సందర్భంగా ఆలయంలో స్వామి వార్లకు త్రయాహ్నికంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొదటి రోజు అనగా మంగళవారం ప్రధమంగా  స్వామి వార్లకు మన్యుసుక్త పారాయణ తో పంచామృత స్నపన, పండ్లతో ప్రత్యేక పూజ, బుధవారం నాడు  (ద్వితీయం )
గంధ సింధూరం తో పూజ  మూడవ రోజు అనగా గురువారం నాడు ,(తృతీయం) ఈ రోజు
స్వామి వార్లకు నాగ వల్లి పూజ, అనంతరం హనుమద్ వ్రతం నిర్వహించారు. వ్రత కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులైనారు.



View the Original article